20 Mar 2020 • Episode 17 : విశాల్ని కంపెనీ ఎం.డిగా పరిచయం చేస్తాడు జగదీష్ - త్రినయని
ఈ త్రినయని పూర్తి ఎపిసోడ్లో, విశాల్ని కంపెనీ ఎం.డిగా పరిచయం చేస్తాడు జగదీష్. సుభద్రను అత్తారింటికి పంపేటప్పుడు ఎమోషనలవుతుంది కాంతమ్మ. సుభద్ర వెళ్లిపోయే ముందు తనను చూడాలనుకుంటుంది త్రినయని. విశాల్కు తన కేబిన్ కోసం జగదీష్ గాయత్రి ఫోటోని ఇవ్వగా, విశాల్ మాత్రం తిలోత్తమ ఫోటోని ఉంచుకోవడానికి ఇష్టపడతాడు.
Details About త్రినయని Show:
Release Date | 20 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|